Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాపై మాధవీ లతా వీడియో వైరల్... కరోనాకు రాజు, పేద తేడా లేదు

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (14:15 IST)
'టాలీవుడ్ హీరోయిన్ మాధవీ లతా కరోనాపై చేసిన టిక్ టాక్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. జీవితంలో ఎన్ని సాధించినా చివరికి మనతో ఏదీ రాదనే సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. 
 
''మొదటి అంకె నేను అని, మొదటి స్థానం నాది అని, మొదటి నుంచి విర్రవీగే మొదటి రకం పొగరుబోతా.. భూమిపై స్థానం అంటే ప్రాణమని తెలుసుకో.. ఇంట్లో ఉండండి.. జాగ్రత్తగా ఉండండి'' అంటూ ఆమె చెప్పిన తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. కరోనాకు రాజు, పేద తేడా తెలియదని మాధవీ లతా చెప్పింది.  
 
ఈ వీడియోకు షేర్లు, లైకులు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోను 4.4 లక్షల మందికిపైగా వీక్షించారు. 35 వేల మంది లైక్‌ చేశారు. ఒక్క నిమిషంలో జీవితం అంటే ఏంటో తెలియజేశారు.. చాలా బాగా చెప్పాల్సింది చెప్పేశారని నెటిజన్లు మాధవీలత వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments