Webdunia - Bharat's app for daily news and videos

Install App

లావణ్య త్రిపాఠి.. చావుకబురు చల్లగా చెప్పింది..?

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (20:20 IST)
Lavanya Tripathi
లావణ్య త్రిపాఠి.. చావుకబురు చల్లగా చెప్పింది..? అదేంటో అనుకునేరు. అదీ ఆమె చేసే సినిమా. ''చావుకబురు చల్లగా' చిత్రంలో కథానాయికగా చేస్తోన్న లావణ్య త్రిపాఠి.. మల్లిక పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. 
 
దీనికి సంబంధించిన ఫస్ట్​లుక్ పోస్టర్​ను విడుదల చేసింది. కథానాయకుడిగా యంగ్​ హీరో కార్తికేయ నటిస్తున్నాడు. బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ ప్రేక్షకుల మందుకు వస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే పేర్కొంది.
 
సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్​ను నటీమణి లావణ్య త్రిపాఠి తన ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్ చేసింది. మల్లిక పాత్ర చాలా ఆసక్తిగా ఉంటుందని కాప్షన్​ పెట్టింది. ఈ సినిమాకు కౌశిక్​ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
తాజాగా విడుదలైన లావణ్య లుక్‌లో మిడిల్ క్లాస్ అమ్మాయి లుక్‌లో లావణ్య కనిపిస్తోంది. ఆమె లుక్ చూస్తుంటే ఇదేదో లేడి ఓరియెంటెడ్ రోల్‌లో లావణ్య కనిపించబోతుందనే అనుమానం రాక తప్పదు. అయితే కార్తికేయ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. మరి వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలా వుంటుందోనని ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments