Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో రష్మిక మందన 15 రోజులు మకాం... ఎందుకో తెలుసా?

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (19:48 IST)
రష్మిక మందన ఇప్పుడు తెలుగులో ప్రేక్షకుల్లో హాట్ హీరోయిన్. వరుస విజయవాలతో ఆమె దూసుకుపోతోంది. దీంతో మరో తెలుగు సినిమాలో ఆమెకు అవకాశం వచ్చింది. చలో, గీత గోవిందం మొదలుకొని మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, ఆ తరువాత నితిన్‌తో భీష్మ చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధించాయి. 
 
ఇదే జోష్‌తో అల్లుర్జున్ సరసన పుష్ప, శర్వానంద్ సరసన నటిస్తోంది. ఆ సినిమా పేరు ఆడాళ్ళూ మీకు జోహార్లు. ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి తిరుపతిలో ప్రారంభం కాబోతోంది. దీంతో రష్మిక తిరుపతికి చేరుకుంది. రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొనబోతోంది. 
 
15 రోజుల పాటు షూటింగ్ తిరుపతిలో జరుగనుంది. రష్మిక సినిమా షూటింగ్ తిరుపతిలో జరుగుతోందని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున రావడానికి సిద్ధమవుతున్నారు. మరి చూడాలి జనాన్ని ఎలా అదుపుచేస్తారో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల వేతనం రూ.15 వేలు.. రూ.34 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు - ఐటీ శాఖ వింత చర్య!!

నిత్యానంద మృతి వార్తలు - వాస్తవం ఏంటి? కైలాసం నుంచి అధికార ప్రకటన!

రతన్ టాటా ఔదార్యం : తన ఆస్తుల్లో దాతృత్వానికే సింహభాగం

భార్యాభర్తలు కాదని తెలుసుకుని మహిళపై సామూహిక అత్యాచారం...

జీవితంలో నేను కోరుకున్నది సాధించలేకపోయాను- టెక్కీ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments