Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న నయనతార?!

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (16:01 IST)
మలయాళ బొమ్మ నయనతార. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో రాణిస్తూ లేడీ అమితాబ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో ఇద్దరితో ప్రేమలో మునిగితేలిన ఈ ముద్దుగుమ్మ ఇపుడు ఆ ఇద్దరితో తెగదెంపులు చేసుకుని తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడుపుతోంది. అదేసమయంలో ఆమె నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందట. 
 
ఈ విషయాన్ని తమిళ నిర్మాత రాజన్ తాజాగా వెల్లడించారు. ఈ నిర్మాత చేసిన వ్యాఖ్యలు ఇపుడు కోలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా, నయనతార ప్రవర్తన వల్ల ఖర్చు విపరీతంగా పెరిగిపోతున్నట్టు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, లగ్జరీ హోటళ్ళలో బస చేయడం వల్ల ఈ అమ్మడి వ్యక్తిగత ఖర్చు తడిసిమోపెడవుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. 
 
ఈ వ్యాఖ్యలు ఇపుడు తమిళ చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. నిజానికి నయనతారపై ఇప్పటికే నిర్మాతలు చాలా మంది ఆగ్రహంతో ఉన్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. దీనిపై నిర్మాతలు కక్కలేక మింగలేక ఉంటూ వచ్చారు. ఇపుడు ఆమె చేస్తున్న దుబారా ఖర్చుపై నిర్మాత చేసిన వ్యాఖ్యలతో మిగిలిన నిర్మాతలు కూడా స్పందించే అవకాశాలు లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధు జలాలను నిలిపివేసిన భారత్.. పాకిస్థాన్‌లో ఎండిపోతున్న డ్యామ్‌లు

టీడీపీ నేతను కత్తితో పొడిచి.. శవాన్ని ముక్కలు నరికి....

Pawan Kalyan: శర్మిష్ట పనోలి అరెస్ట్.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments