Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్-2 రికార్డుల పంట.. రూ.50 కోట్లకు పైనే తెలుగు హక్కులు

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (14:54 IST)
కేజీఎఫ్-2 కోసం సినీ ప్రేమికులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దేశంలోనే మోస్ట్ వాంటెడ్ మూవీగా ఈ సినిమా నిలిచింది. దానికి ఈ సినిమా టీజర్ చేసిన రికార్డులు నిదర్శనం. అయితే ఇందులో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా చేస్తుండగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్ ఇందులో పవర్ ఫుల్ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. 
 
భారీ నటులతో అత్యంత భారీగా ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ రూపొందించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రతి భాషలోనూ భారీ డిమాండ్ ఉంది. ఈ సినిమా మొదటి భాగం తెలుగులో డీసెంట్‌గా విడుదల చేశారు. కానీ ఫలితం మాత్రం చాలా వైలెంట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే.
 
అలాంటిది చాలా వైలెంట్‌గా రిలీజ్‌కు సిద్దమైన రాకీ భాయ్ డిమాండ్ ఏరేంజ్‌లో ఉంటుందో అంచనా వేయవచ్చు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా కచ్చితంగా రూ.50కోట్ల పైమాట పలుకుతుందని టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమా హక్కులు ఎంత ఖరీదు పలుకుతాయో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్ మర్డర్ కేసులో ఎవరీ సంజయ్ వర్మ?

కమ్మోళ్లపై ద్వేషంతోనే అమరరాజాను తరిమేశారు : కన్నా

ప్రకాశం జిల్లాలో దారుణం.. మర్మాంగాలు కోసి.. కారులో ఈడ్చుకెళ్లి హత్య

Hyderabad: పని ఒత్తిడి తట్టుకోలేక చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఆత్మహత్య

ఆఫీసుకు వెళ్లి తిరిగిరాని యువతి... కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments