Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే యేడాది జనవరిలో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' రిలీజ్

ఠాగూర్
సోమవారం, 18 నవంబరు 2024 (18:50 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం "ఎమర్జెన్సీ".‌ ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటించారు. 1975 ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. ముఖ్యంగా ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలతో తెరకెక్కించారు. 
 
అయితే తాజాగా కంగనా ఈ సినిమా సరికొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. 2025 జనవరి 17గా సినిమా రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేసింది. ఇప్పటికే పలుమార్లు సెన్సార్ ఇబ్బందులు.. కోర్ట్ కేసుల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, శ్రేయాస్ తల్పాడే, మిలింద్ సోమన్, విశాక్ నాయర్ ముఖ్య పాత్రల్లో నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments