Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరు మీలో కోటీశ్వరుడు.. ఎవరు మీలో కోటీశ్వరులుగా ఎందుకు మార్చారు?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (11:08 IST)
జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన హోస్ట్‌గా ప్రముఖ బుల్లితెర జెమినీ టీవిలో ఎవరు మీలో కోటీశ్వరుడు అనేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇప్పటికే ఎంతో పాపులర్ అయిన ఈ గేమ్ షో పేరు ఇపుడు మారిపోయింది. గతంలో ఎవరు మీలో కోటీశ్వరుడుగా ఉండేది. కానీ, ఇపుడు ఎవరు మీలో కోటీశ్వరులుగా మార్చారు. 
 
దీనికి ప్రధాన కారణం సినీ నటుడు, ఈ షోకు ప్రధాన యాంకర్ జూనియర్ ఎన్టీఆర్ కావడం గమనార్హం. ఈ షోకు కేవలం పురుషులు, యువకులు మాత్రమే కాదు.. యువతులు, మహిళలు కూడా ఉన్నారు. దీంతో మీలో ఎవరు కోటీశ్వరుడు అయితే బాగుండదని భావించి, ఎవరు మీలో కోటీశ్వరులుగా మార్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం : రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి

షాకింగ్ వీడియో : లోనావాలా జలపాతంలో కొట్టుకుపోయిన ఓ కుటుంబం (Horror Video)

పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చెయ్యడమంటే కొరివితొ తల గొక్కోవటమే : వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి (Video)

హైదరాబాదులో భారీ వర్షాలు... ట్రాఫిక్‌తో చిక్కులు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

ఆస్తి వివాదం.. హైదరాబాద్‌లో తల్లీ కుమార్తెను గదిలో బంధించి గోడ కట్టేశారు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments