Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరు మీలో కోటీశ్వరుడు.. ఎవరు మీలో కోటీశ్వరులుగా ఎందుకు మార్చారు?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (11:08 IST)
జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన హోస్ట్‌గా ప్రముఖ బుల్లితెర జెమినీ టీవిలో ఎవరు మీలో కోటీశ్వరుడు అనేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇప్పటికే ఎంతో పాపులర్ అయిన ఈ గేమ్ షో పేరు ఇపుడు మారిపోయింది. గతంలో ఎవరు మీలో కోటీశ్వరుడుగా ఉండేది. కానీ, ఇపుడు ఎవరు మీలో కోటీశ్వరులుగా మార్చారు. 
 
దీనికి ప్రధాన కారణం సినీ నటుడు, ఈ షోకు ప్రధాన యాంకర్ జూనియర్ ఎన్టీఆర్ కావడం గమనార్హం. ఈ షోకు కేవలం పురుషులు, యువకులు మాత్రమే కాదు.. యువతులు, మహిళలు కూడా ఉన్నారు. దీంతో మీలో ఎవరు కోటీశ్వరుడు అయితే బాగుండదని భావించి, ఎవరు మీలో కోటీశ్వరులుగా మార్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh Meets PM: ఢిల్లీలో ప్రధానిని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ

Duvvada Srinivas: దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్ నిశ్చితార్థం.. ఉంగరాలు తొడిగారుగా! (video)

జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments