Webdunia - Bharat's app for daily news and videos

Install App

జక్కన్న-ఎన్టీఆర్-చెర్రీ.. సినిమా: అక్టోబర్‌లో సెట్స్‌పైకి.. శరవేగంగా ఏర్పాట్లు

బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళి తదుపరి ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్టీఆర్-చెర్రీ కాంబోలో మల్టీస్టారర్ సినిమా చేసేందుకు రాజమౌళి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఓ వైపు ప్రీ ప్రొడక్షన్ పనులు.. మరో

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (15:13 IST)
బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళి తదుపరి ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్టీఆర్-చెర్రీ కాంబోలో మల్టీస్టారర్ సినిమా చేసేందుకు రాజమౌళి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఓ వైపు ప్రీ ప్రొడక్షన్ పనులు.. మరోవైపు ఇద్దరు హీరోలపై టెస్టు ఫోటో షూట్‌లు కూడా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని రమేష్ బాలా ట్విట్టర్ ద్వారా తెలిపారు. 
 
ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ సెట్స్‌పైకి రానుందని.. ఇందులో చెర్రీ, ఎన్టీఆర్ అన్నాదమ్ముళ్లుగా నటించనున్నారని తెలిపారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనుంది. 
 
ఈ చిత్రం కోసం అమెరికాకు ఎన్టీఆర్, చెర్రీ వెళ్లనున్నారని.. బాడీ స్కాన్, గ్రాఫిక్స్ కోసం వీరు యూఎస్ వెళ్ళాల్సి వుందని సమాచారం. అక్కడ ఫోటో షూట్ కూడా వుంటుందని.. ఇక ఈ చిత్రంలో నటించే హీరోయిన్ల కోసం సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments