Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ అల వైకుంఠపురంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

Webdunia
ఆదివారం, 5 జనవరి 2020 (13:37 IST)
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా వస్తున్న సినిమా అలవైకుంఠపురములో. జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి గాను యూ అండ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక ఈ సినిమాకి సంబంధించి జనవరి 6 న చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పవన్‌ రానున్నారని సమాచారం.
 
అలవైకుంఠపురములో సినిమాలో బన్నీ సనసన పూజ హెగ్డే నటిస్తుంది. మరోవైపు టాలీవుడ్ లో లాంగ్ గ్యాప్ తరువాత సీనియర్ నటి టబు కూడా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు దుమ్ముదులుపుతున్నాయి. 
 
ఇకపోతే.. సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో పూర్తి క్లారిటీ వచ్చింది. ''సరిలేరు నీకెవ్వరు'' 11న ‘అల వైకుంఠపురములో 12న విడుదలకానున్నాయి. దీంతో ఇరు టీమ్స్ తదుపరి పనుల్లో బిజీ అయ్యాయి. సరిలేరు నీకెవ్వరు టీమ్ ఆదివారం రాత్రి 9:09 గంటలకు నేరుగా ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక నుండి ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments