Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ అల వైకుంఠపురంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

Webdunia
ఆదివారం, 5 జనవరి 2020 (13:37 IST)
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా వస్తున్న సినిమా అలవైకుంఠపురములో. జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి గాను యూ అండ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక ఈ సినిమాకి సంబంధించి జనవరి 6 న చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పవన్‌ రానున్నారని సమాచారం.
 
అలవైకుంఠపురములో సినిమాలో బన్నీ సనసన పూజ హెగ్డే నటిస్తుంది. మరోవైపు టాలీవుడ్ లో లాంగ్ గ్యాప్ తరువాత సీనియర్ నటి టబు కూడా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు దుమ్ముదులుపుతున్నాయి. 
 
ఇకపోతే.. సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో పూర్తి క్లారిటీ వచ్చింది. ''సరిలేరు నీకెవ్వరు'' 11న ‘అల వైకుంఠపురములో 12న విడుదలకానున్నాయి. దీంతో ఇరు టీమ్స్ తదుపరి పనుల్లో బిజీ అయ్యాయి. సరిలేరు నీకెవ్వరు టీమ్ ఆదివారం రాత్రి 9:09 గంటలకు నేరుగా ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక నుండి ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TDP Ad in sakshi: సాక్షిలో టీడీపీ కోటి సభ్యత్వం ప్రకటన.. అప్రూవల్ ఇచ్చిందెవరు?

ఎస్‌యూవీ నడుపుతూ ఆత్మహత్య.. కారును నడుపుతూ కాల్చుకున్నాడు..

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై శాశ్వత పరిష్కారం కావాలి.. వైఎస్ షర్మిల

ఆర్మీ ఆఫీసర్‌తో ప్రేయసికి నిశ్చితార్థం, గడ్డి మందు తాగించి ప్రియుడిని చంపేసింది

స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments