Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఫ్యాన్స్‌కి బంప‌ర్ ఆఫ‌ర్ ఇవ్వ‌నున్న కొర‌టాల‌..!

బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ భ‌ర‌త్ అనే నేను సినిమా త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయ‌నున్నాడ‌నే విష‌యం తెలిసిందే. ఈ సినిమా కోస‌మే కొర‌టాల ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని నిరంజన్ రెడ్డితో కలిసి మెగా పవర్

Webdunia
శనివారం, 14 జులై 2018 (19:01 IST)
బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ భ‌ర‌త్ అనే నేను సినిమా త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయ‌నున్నాడ‌నే విష‌యం తెలిసిందే. ఈ సినిమా కోస‌మే కొర‌టాల ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని నిరంజన్ రెడ్డితో కలిసి మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మించబోతున్నాడట. ఈ యేడాది నవంబర్ నెలలో ఈ చిత్రం ప్రారంభోత్స కార్యక్రమాన్ని ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. 
 
సైరా నరసింహారెడ్డి షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు కొర‌టాల‌తో చేయ‌నున్న సినిమా రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట రాంచరణ్. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ సినిమాలో చిరంజీవి డ్యుయెల్ రోల్స్‌లో కనువిందు చేయబోతున్నారని సమాచారం. రైతన్నగా ఓ పాత్ర, యన్.ఆర్.ఐగా మరో పాత్ర ఉంటుందట. సోషల్ డ్రామాతో తెరకెక్కనున్న ఈ సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ ఉంటుందని తెలిసింది. డ్యూయెల్ రోల్ అంటే మెగా ఫ్యాన్స్‌కి బంప‌ర్ ఆఫ‌రే. ఈ మూవీ పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లో తెలియ‌చేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments