Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్ర‌గంటి మ‌ల్టీస్టార‌ర్‌కి హీరోలు ఫిక్స్.!

ఇటీవ‌ల స‌మ్మోహ‌నం సినిమాతో స‌క్స‌ెస్ సాధించిన‌ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ త‌దుప‌రి చిత్రాన్ని దిల్ రాజు బ్యాన‌ర్లో చేయ‌నున్నారు. త‌క్కువ బ‌డ్జెట్‌తో సినిమాలు చేసి ఘ‌న విజ‌యాలు సాధించే ఇంద్ర‌గంటి త‌రువాత చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ల

Webdunia
శనివారం, 14 జులై 2018 (18:52 IST)
ఇటీవ‌ల స‌మ్మోహ‌నం సినిమాతో స‌క్స‌ెస్ సాధించిన‌ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ త‌దుప‌రి చిత్రాన్ని దిల్ రాజు బ్యాన‌ర్లో చేయ‌నున్నారు. త‌క్కువ బ‌డ్జెట్‌తో సినిమాలు చేసి ఘ‌న విజ‌యాలు సాధించే ఇంద్ర‌గంటి త‌రువాత చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్లో చేస్తున్న‌ట్టు దిల్ రాజు ట్విట్ట‌ర్ ద్వారా అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీగా ఈ సినిమా ఉంటుంద‌ని తెలియ‌చేసారు.
 
అయితే… ఈ మ‌ల్టీస్టార‌ర్లో న‌టించే హీరోలు ఎవ‌రు అనేది మాత్రం ఎనౌన్స్ చేయ‌లేదు. దీంతో ఇందులో న‌టించే హీరోలు ఎవ‌ర‌నేది ఆస‌క్తిగా మారింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇందులో నాని, శర్వానంద్‌‌లు హీరోలుగా నటించనున్నారట. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే హీరోల‌ను అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తార‌ని తెలిసింది.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments