Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్ర‌గంటి మ‌ల్టీస్టార‌ర్‌కి హీరోలు ఫిక్స్.!

ఇటీవ‌ల స‌మ్మోహ‌నం సినిమాతో స‌క్స‌ెస్ సాధించిన‌ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ త‌దుప‌రి చిత్రాన్ని దిల్ రాజు బ్యాన‌ర్లో చేయ‌నున్నారు. త‌క్కువ బ‌డ్జెట్‌తో సినిమాలు చేసి ఘ‌న విజ‌యాలు సాధించే ఇంద్ర‌గంటి త‌రువాత చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ల

Webdunia
శనివారం, 14 జులై 2018 (18:52 IST)
ఇటీవ‌ల స‌మ్మోహ‌నం సినిమాతో స‌క్స‌ెస్ సాధించిన‌ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ త‌దుప‌రి చిత్రాన్ని దిల్ రాజు బ్యాన‌ర్లో చేయ‌నున్నారు. త‌క్కువ బ‌డ్జెట్‌తో సినిమాలు చేసి ఘ‌న విజ‌యాలు సాధించే ఇంద్ర‌గంటి త‌రువాత చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్లో చేస్తున్న‌ట్టు దిల్ రాజు ట్విట్ట‌ర్ ద్వారా అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీగా ఈ సినిమా ఉంటుంద‌ని తెలియ‌చేసారు.
 
అయితే… ఈ మ‌ల్టీస్టార‌ర్లో న‌టించే హీరోలు ఎవ‌రు అనేది మాత్రం ఎనౌన్స్ చేయ‌లేదు. దీంతో ఇందులో న‌టించే హీరోలు ఎవ‌ర‌నేది ఆస‌క్తిగా మారింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇందులో నాని, శర్వానంద్‌‌లు హీరోలుగా నటించనున్నారట. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే హీరోల‌ను అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తార‌ని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

Devi Ahilyabai Holkar: ఇండోర్‌లో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments