పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

ఠాగూర్
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (14:29 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఓ శుభవార్త చెప్పారు. తన నిర్మాణంలో పవన్ హీరోగా తెలకెక్కుతున్న "హరి హర వీరమల్లు" చిత్రం మార్చి 28వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన మిగిలిన షూటింగ్‌కు అతి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ మీడియా చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఎవరికీ ఎటువంటి ఆందోళన అక్కర్లేదు. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేస్తాం. పవన్‌కు సంబంధించిన మిగిలిన షూటింగ్‌ను కూడా పూర్తి చేస్తున్నాం అని తెలిపారు. 
 
ఇకపోతే, ఈ నెల 14వ తేదీన చిత్ర బృందం కీలక అప్‌డేట్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా రెండో సింగిల్ కొల్లగొట్టిందిరో అంటూ సాగే రొమాంటిక్ పాటను ఈ నెల 24వ తేదీన మధ్యాహ్నం 4 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
దీంతో పాటు ఈ పాట కోసం పవన్ ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇపుడు నిర్మాత మూవీ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించడంతో జనసేనాన్ని అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం, ఆనందం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments