గిరిజన యువతిగా కీర్తి సురేష్ - "గుడ్ లక్ సఖీ" ట్రైలర్ రిలీజ్

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (11:47 IST)
క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం "గుడ్ లక్ సఖీ" చిత్రం ట్రైలర్ సోమవారం రిలీజ్ చేసారు. ఈ చిత్రం ఈ నెల 28వ తేదీన రిలీజ్ కానుంది. దీంతో ఈ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో కీర్తి సురేష్ గిరిజన యువతిగా కనిపిస్తున్నారు. మాటలో యాస, వేషధారణ, నడకలో పూర్తి వైవిధ్యం చూపించినట్టుగా కనిపిస్తుంది. ఇందులో కీర్తి సురేష్ సరసన ఆది పినిశెట్టి హీరోగా నటించారు. 
 
ఆమె ప్రతిభను గుర్తించిన హీరో ఆమెను జగపతిబాబు వద్దకు తీసుకుని రావడం, రైఫిల్ షూటర్‌గా ఆయన ఆమెను తీర్చిదిద్ది విజయం సాధించేలా చేయడం ఈ ట్రైలర్‌లో చూపించారు. మహానటి చిత్రం తర్వాత నాయిక ప్రధానమైన పాత్రలో కీర్తి సురేష్ చేసిన పెంగ్విన్, మిస్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈ సినిమాపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

MeeSeva services: విద్యార్థుల కోసం వాట్సాప్ ద్వారా మీసేవా సేవలు

నదులను అనుసంధానం చేస్తాం .. కరవు రహిత ఏపీగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments