Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిరిజన యువతిగా కీర్తి సురేష్ - "గుడ్ లక్ సఖీ" ట్రైలర్ రిలీజ్

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (11:47 IST)
క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం "గుడ్ లక్ సఖీ" చిత్రం ట్రైలర్ సోమవారం రిలీజ్ చేసారు. ఈ చిత్రం ఈ నెల 28వ తేదీన రిలీజ్ కానుంది. దీంతో ఈ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో కీర్తి సురేష్ గిరిజన యువతిగా కనిపిస్తున్నారు. మాటలో యాస, వేషధారణ, నడకలో పూర్తి వైవిధ్యం చూపించినట్టుగా కనిపిస్తుంది. ఇందులో కీర్తి సురేష్ సరసన ఆది పినిశెట్టి హీరోగా నటించారు. 
 
ఆమె ప్రతిభను గుర్తించిన హీరో ఆమెను జగపతిబాబు వద్దకు తీసుకుని రావడం, రైఫిల్ షూటర్‌గా ఆయన ఆమెను తీర్చిదిద్ది విజయం సాధించేలా చేయడం ఈ ట్రైలర్‌లో చూపించారు. మహానటి చిత్రం తర్వాత నాయిక ప్రధానమైన పాత్రలో కీర్తి సురేష్ చేసిన పెంగ్విన్, మిస్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఈ సినిమాపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments