Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ మదిరా బేడీ భర్త రాజ్ కౌశల్ గుండెపోటుతో మృతి

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (10:29 IST)
బాలీవుడ్ నటి, ప్రముఖ యాంక‌ర్ మందిరా బేడి భ‌ర్త రాజ్ కౌశ‌ల్ బుధ‌వారం ఉద‌యం గుండెపోటుతో క‌న్నుమూశారు. రాజ్ కౌశల్ నిర్మాత‌గానే కాదు, ప్యార్ మే క‌బీ క‌బీ, షాదీ కా ల‌డ్డు వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించారు. 
 
రాజ్ కౌశ‌ల్ మృతిపై బాలీవుడ్ వ‌ర్గాలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మందిరా బేడి ప‌లు హిందీ చిత్రాలు, సీరియ‌ల్స్‌తో పాటు వెబ్ సిరీస్‌ల్లో న‌టించారు. ద‌క్షిణాదిన శింబు 'మ‌న్మ‌థుడు', ప్ర‌భాస్ 'సాహో' చిత్రాల్లో న‌టించి మెప్పించిన సంగ‌తి తెలిసిందే. 
 
రాజా కౌశల్ - మందిరా బేడీ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరూ చిన్న పిల్లలే కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments