Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ మదిరా బేడీ భర్త రాజ్ కౌశల్ గుండెపోటుతో మృతి

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (10:29 IST)
బాలీవుడ్ నటి, ప్రముఖ యాంక‌ర్ మందిరా బేడి భ‌ర్త రాజ్ కౌశ‌ల్ బుధ‌వారం ఉద‌యం గుండెపోటుతో క‌న్నుమూశారు. రాజ్ కౌశల్ నిర్మాత‌గానే కాదు, ప్యార్ మే క‌బీ క‌బీ, షాదీ కా ల‌డ్డు వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించారు. 
 
రాజ్ కౌశ‌ల్ మృతిపై బాలీవుడ్ వ‌ర్గాలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మందిరా బేడి ప‌లు హిందీ చిత్రాలు, సీరియ‌ల్స్‌తో పాటు వెబ్ సిరీస్‌ల్లో న‌టించారు. ద‌క్షిణాదిన శింబు 'మ‌న్మ‌థుడు', ప్ర‌భాస్ 'సాహో' చిత్రాల్లో న‌టించి మెప్పించిన సంగ‌తి తెలిసిందే. 
 
రాజా కౌశల్ - మందిరా బేడీ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరూ చిన్న పిల్లలే కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments