Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ మదిరా బేడీ భర్త రాజ్ కౌశల్ గుండెపోటుతో మృతి

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (10:29 IST)
బాలీవుడ్ నటి, ప్రముఖ యాంక‌ర్ మందిరా బేడి భ‌ర్త రాజ్ కౌశ‌ల్ బుధ‌వారం ఉద‌యం గుండెపోటుతో క‌న్నుమూశారు. రాజ్ కౌశల్ నిర్మాత‌గానే కాదు, ప్యార్ మే క‌బీ క‌బీ, షాదీ కా ల‌డ్డు వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించారు. 
 
రాజ్ కౌశ‌ల్ మృతిపై బాలీవుడ్ వ‌ర్గాలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మందిరా బేడి ప‌లు హిందీ చిత్రాలు, సీరియ‌ల్స్‌తో పాటు వెబ్ సిరీస్‌ల్లో న‌టించారు. ద‌క్షిణాదిన శింబు 'మ‌న్మ‌థుడు', ప్ర‌భాస్ 'సాహో' చిత్రాల్లో న‌టించి మెప్పించిన సంగ‌తి తెలిసిందే. 
 
రాజా కౌశల్ - మందిరా బేడీ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరూ చిన్న పిల్లలే కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నువ్వు చనిపోవాలంటూ భర్త వేధింపులు - నవ వధువు ఆత్మహత్య

Bihar : పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. పొదల్లో ఒకరి తర్వాత ఒకరు..?

Milla Magee: మిల్లా మాగీపై వేధింపులు.. క్షమాపణలు చెప్పిన కేటీఆర్.. ఓ ఆడపిల్ల తండ్రిగా ఇలాంటివి?

Covid: బెంగళూరులో తొలి కోవిడ్ మరణం నమోదు.. యాక్టివ్‌గా 38 కేసులు

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి.. మరొకరి పరిస్థితి విషమం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments