Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్యను కొట్టేటోడు మళ్లీ పుట్టడు : పూరీ జగన్నాథ్

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (12:30 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన "సైరా నరసింహా రెడ్డి" ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, వివి వినాయక్, తదితరులు పాల్గొన్నారు. హీరో రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్ అత్యంత కీలక పాత్రను పోషించారు.
 
దీన్ని పురస్కరించుకుని డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ చిరు, చ‌ర‌ణ్‌ల‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. 'చాలా ఏళ్ల ముందు చ‌ర‌ణ్ నాతో డాడీతో ఓ మొమ‌ర‌బుల్ మూవీ తీయ్యాలి. మ‌నం అంద‌రం ఫ్రౌడ్‌గా ఫీల‌య్యే సినిమా కావాలన్నాడు. మొన్న రిలీజ్ అయిన 'సైరా' టీజ‌ర్ చూడ‌గానే నాకు చ‌రణే గుర్తుకొచ్చాడు. నిజంగా త‌ను నాకు చెప్పిన సినిమానే తీశాడు. 
 
గ్రాండియర్‌గా కానీ.. విజువ‌ల్స్‌గా కానీ. సురేంద‌ర్ రెడ్డి అయితే ఇర‌గ్గొట్టేశాడు. ఇక అన్న‌య్య‌.. ఆయ‌న సీన్స్‌లో అన్న‌య్య‌ను కొట్టేటోడు మ‌ళ్లీ పుట్ట‌డు. ల‌వ్ యు అన్న‌య్య‌. ఓ మెగాస్టార్ అభిమానిగా 'సైరా' పెద్ద హిట్ అవ్వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ల‌వ్ యు' అంటూ వీడియోలో మాట్లాడగా, దాన్ని బీఏ రాజు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments