Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భీమ్లా నాయక్‌'లో గర్జించే సింహాన్ని చూశా : హరీష్ శంకర్

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (13:12 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొత్త చిత్రం "భీమ్లా నాయక్". శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దగ్గుబాటి రానా విలన్. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. 
 
శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి ఆటతోనే హిట్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని చూసిన దర్శకుడు హరీష్ శంకర్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు. సినిమా అదిరిపోయిందన్నారు. 
 
"కొంచెం గ్యాప్ తర్వాత గర్జించే పవన్ కళ్యాణ్‌ను చూశానని అన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు సాగర్ పనితీరు అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. తమన కెరీర్‌లోనే ది బెస్ట్ సంగీతం అందించారన్నారు. 
 
ఆయన సంగీతం 'భీమ్లా నాయక్‌'కు బ్యాక్ బోన్ అని చెప్పారు. అలాగే, ఈ చిత్రంలో రానాను చూడలేదని డేనియల్ శేఖర్‌ని మాత్రమే చూశానని చెప్పారు. అలాగే, పవన్ కళ్యాణ్ గురించి స్పందిస్తూ, కొంచెం గ్యాప్ తర్వాత గర్జించే సింహాన్ని చూశానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments