Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మెగా అభిమానులకు ఆర్థికసాయం: నిర్మాత దిల్ రాజు

ఠాగూర్
సోమవారం, 6 జనవరి 2025 (13:40 IST)
రాజమండ్రి వేదికగా రామ్ చరణ్ నటించిన "గేమ్ ఛేంజర్" ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు హాజరైన అభిమానుల్లో ఇద్దరు తమతమ ఇళ్లకు తిరిగిళుతూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరికి ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22)లు ఇంటికి తిరిగి వెళుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న నిర్మాత దిల్ రాజు తక్షణం స్పందించి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున రూ.10 లక్షలు ప్రకటించారు. 
 
అలాగే, ఈ ఘటనపై ఆయన స్పందించారు. 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ చాలా ఘనంగా జరిగింది. ఆ విషయంపై మేం సంతోషంగా ఉన్న సమయంలో ఇలా ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవడం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతుగా వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘటన జరిగినపుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాఫీ బాగోలేదన్నందుకు హత్య చేసారా? కొత్తజంట హనీమూన్ మిస్సింగ్ మిస్టరీ

రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వెళ్లిన జగన్... ప్రజా సంఘాల నిరసన

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments