Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోటో జర్నలిస్టుకు ఆర్థికసాయం చేసిన చిరంజీవి

Webdunia
ఆదివారం, 23 మే 2021 (18:13 IST)
క‌రోనా క‌ష్ట‌కాలంలో కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ద్వారా సినీకార్మికుల‌ను మెగాస్టార్ చిరంజీవి ఆదుకుంటున్నారు. ఇటీవ‌ల క‌ష్టంలో ఉన్న పావ‌ల శ్యామ‌ల‌కు, అలాగే కోరోనాతో మృతి చెందిన ప‌లువురు వీరాభిమానుల కుటుంబాల‌ను ఆదుకున్నారు. 
 
అలాగే కోరోనా వచ్చి ఇబ్బంది పడుతున్న అభిమానులకు కూడా ఆయన లక్షలాది రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారు. తన అభిమాన వార‌సులు పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయిస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా సేవ‌ల్ని అనంతంగా చేస్తున్నారు.
 
ఇంత‌కుముందు ఎన్నోసార్లు ఎంతోమంది జ‌ర్న‌లిస్టుల‌కు సాయం అందించిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా భ‌ర‌త్ భూష‌ణ్ అనే ఫోటో జ‌ర్న‌లిస్ట్ అనారోగ్యంతో ఉన్నార‌ని ఆదుకోవాల‌ని కోర‌గా రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. 
 
ఈ చెక్కును చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు భరత్ భూషణ్‌కు అందజేశారు. సాయం అందుకున్న భ‌ర‌త్ భూష‌ణ్ మాట్లాడుతూ.. ఆప‌ద్భాంద‌వుడిలా ఈ క‌ష్ట‌కాలంలో ఎంద‌రికో సాయం చేస్తున్న చిరంజీవి గారు.. క‌ష్టంలో మ‌మ్మ‌ల్ని ఆదుకున్నందుకు రుణ‌ప‌డి ఉన్నాము. ఆయ‌న పెద్ద‌మ‌న‌సుకు కృత‌జ్ఞ‌త‌లు” అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments