Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంటాక్ట్ ట్రేసింగ్‌కు సహకరించిన కరీనా - భర్త ఆచూకీ చెప్పని నటి

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (07:38 IST)
ఇటీవల కరోనా వైరస్ బారినపడిన బాలీవుడ్ నటి కరీనా కపూర్ కాంటాక్ట్ ట్రేసింగ్‌కు ఏమాత్రం సహకరించడం లేదని బాంబే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఆమె భర్త, బాలీవుడ్ నటు సైఫ్ అలీ ఖానీ ఆచూకీ వివరాలను చెప్పడం లేదని వారు పేర్కొంటున్నారు. మరోవైపు, బీఎంసీ అధికారులు చేస్తున్న ఆరోపణలను కరీనా కపూర్ కొట్టిపారేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, కోవిడ్ బారినపడిన కరీనాకపూర్ నివసిస్తున్న ఇంటిని బీఎంసీ అధికారులు సీల్ చేశారు. అలాగే, ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. అయితే, తనను కాంటాక్ట్ అయిన భర్తతో పాటు ఇతరు ఆచూకీ వివరాలను చెప్పేందుకు ఆమె నిరాకరించడం లేదు. 
 
సైఫ్ అలీ ఖాన్ గురించి ఎన్నిసార్లు అడిగినా ముంబైలో లేరనే చెబుతోందని వారు అధికారులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతుందని, సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తామని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments