Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూనకం వచ్చినట్లు ఊగిపోకండి: బాబూమోహన్ సెటైర్లు

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (22:13 IST)
ప్రకాష్ రాజ్ ప్యానల్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు నటుడు బాబు మోహన్. తిరుపతిలోని విద్యానికేతన్‌లో జరిగిన మీడియా సమావేశంలో బాబు మోహన్ మాట్లాడారు.
 
మా అసోసియేషన్‌కు నవయువకుడు వచ్చాడన్నారు నటుడు బాబూమోహన్. విష్ణుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఓడిపోయామన్న బాధ, ఆవేశంతో అడ్డు తగలవద్దన్నారు. పూనకం వచ్చినట్లు కొంతమంది మాట్లాడుతున్నారన్నారు.
 
హైస్కూల్ చదువులతో కనీస విజ్ఞానం లేని వ్యక్తులు ఉన్నత విద్య అభ్యసించిన విష్ణును విమర్సించడం హాస్యాస్పదన్నారు. మరో రెండుసార్లు విష్ణునే మా అధ్యక్షుడిగా ఎన్నికవుతాడన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

వైకాపా నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత జేసీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments