Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూనకం వచ్చినట్లు ఊగిపోకండి: బాబూమోహన్ సెటైర్లు

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (22:13 IST)
ప్రకాష్ రాజ్ ప్యానల్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు నటుడు బాబు మోహన్. తిరుపతిలోని విద్యానికేతన్‌లో జరిగిన మీడియా సమావేశంలో బాబు మోహన్ మాట్లాడారు.
 
మా అసోసియేషన్‌కు నవయువకుడు వచ్చాడన్నారు నటుడు బాబూమోహన్. విష్ణుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఓడిపోయామన్న బాధ, ఆవేశంతో అడ్డు తగలవద్దన్నారు. పూనకం వచ్చినట్లు కొంతమంది మాట్లాడుతున్నారన్నారు.
 
హైస్కూల్ చదువులతో కనీస విజ్ఞానం లేని వ్యక్తులు ఉన్నత విద్య అభ్యసించిన విష్ణును విమర్సించడం హాస్యాస్పదన్నారు. మరో రెండుసార్లు విష్ణునే మా అధ్యక్షుడిగా ఎన్నికవుతాడన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments