Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఎన్నార్ శత జయంతి వేడుకలు: జయసుధ ఫోన్ లాక్కుంటూ ఏం మనిషివమ్మా అంటూ మోహన్ బాబు

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (20:11 IST)
ఏఎన్నార్ శత జయంతి వేడుకలు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఏఎన్నార్ గురించి వక్తలు మాట్లాడుతున్న సమయంలో సీనియర్ నటి జయసుధ తన ఫోనులో ఏదో చూస్తూ కనిపించారు. అంతే... దాన్ని చూసిన మోహన్ బాబుకి చిర్రెత్తుకొచ్చింది.
 
వెంటనే ఆమె చేతి నుంచి ఫోను లాక్కునే ప్రయత్నం చేస్తూ ఏం మనిషివమ్మా అన్నట్లు చేతితో సైగ చేసారు. అవతల ఏఎన్నార్ గురించి మాట్లాడుతూ వుంటే ఫోను చూస్తావేంటి అన్నట్లు సీరియస్ అయ్యారు. మోహన్ బాబు తన మనసులో ఏదీ దాచిపెట్టుకోరనే పేరుంది.
 
కోపం వచ్చినా ముఖం మీదే మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు కూడా అలాగే చేసేసారు. ఐతే అకస్మాత్తుగా తన చేతుల్లో నుంచి ఫోన్ లాక్కునేందుకు మోహన్ బాబు ప్రయత్నించడంతో జయసుధ ఒకింత కంగుతిన్నట్లు కనిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి : పవన్‌కు సీఎం బాబు విషెస్

సీఈవో పోస్టుకు ఎసరు పెట్టిన ఉద్యోగితో ప్రేమ!!

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments