Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెండితెరపై మరోమారు అరుదైన కాంబినేషన్ (వీడియో)

బాలీవుడ్ వెండితెరపై మరోమారు అరుదైన కాంబినేషన్‌లో ఓ మూవీ రానుంది. ఈ చిత్రాన్ని దర్శకనిర్మాత రాజ్‌ కుమార్ సంతోషి తీయనున్నారు. ఇందుకోసం ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు.

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2017 (16:31 IST)
బాలీవుడ్ వెండితెరపై మరోమారు అరుదైన కాంబినేషన్‌లో ఓ మూవీ రానుంది. ఈ చిత్రాన్ని దర్శకనిర్మాత రాజ్‌ కుమార్ సంతోషి తీయనున్నారు. ఇందుకోసం ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ అరుదైన కాంబినేషన్‌లో ఈయన గతంలో 'బేటా' అనే చిత్రాన్ని నిర్మించగా, అది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో మళ్లీ అలనాటి జోడీని వెండితెరపై చూపించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
 
ఆ అలనాటి వెండితెర జంట ఎవరో కాదు. ఎవర్‌గ్రీన్ హీరోహీరోయిన్లు అనిల్ కపూర్, మాధూరీ దీక్షిత్. వీరిద్దరూ 80, 90లలో రొమాంటిక్ పెయిర్‌గా చెప్పుకునే వారు. వీరి కాంబినేషన్‌లో సినిమా అంటే అదీ పక్కా హిట్ అనే టాక్ ఉండేది. ఈ జంట చివరిగా 2000 సంవత్సరంలో రూపొందిన డ్రామా మూవీ "పుకర్" సినిమాలో కలిసి నటించారు. 
 
ఇప్పుడు 17 సంవత్సరాల మళ్ళీ ఈ కాంబినేషన్‌ని తెరపైకి తీసుకొచ్చేందుకు రాజ్‌కుమార్ ప్రయత్నాలు చేస్తున్నాడట. జనవరిలో ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్ళనున్నాడు. పూర్తి హాస్యభరితంగా ఈ మూవీని తెరకెక్కించాలని దర్శకుడు భావిస్తుండగా, అభిమనుల మనసులలో చిరస్థాయిగా నిలిచేలా తమ చిత్రంగా తీయాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments