Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహ రెడ్డితో ఢిల్లీకి వెళుతున్న అల్లు అర్జున్

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (20:12 IST)
Sneha Reddy, Allu Arjun
తన భార్య స్నేహ రెడ్డితో కలిసి అల్లు అర్జున్ నేడు ఢిల్లీకి బయలుదేరారు. రేపు ప్రతిష్టాత్మకమైన జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకోవడానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈరోజు కనిపించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్యం అవార్డులు ప్రకటించింది. పుష్పకు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. దాని అందుకోబోతున్న నటుడిగా ఈరోజు ఎయిర్ పోర్ట్ లో చాలా ఖుషీగా కనిపించారు.

అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రాగానే ఇప్పుడు ‘పుష్ప 2’ పై అంచనాలు పెరిగిపోయాయి. పాన్ ఇండియా వైడ్ గా ప్ర‌మోష‌న్లను దర్శకుడు వినూతనముగా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మస్తున్ది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.
<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments