Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

సెల్వి
బుధవారం, 25 డిశెంబరు 2024 (16:25 IST)
Allu Aravind
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో, "పుష్ప 2" నిర్మాతలు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సినీ ప్రముఖులు సందర్శిస్తున్నారు.
 
నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు, దర్శకుడు సుకుమార్‌లు శ్రీతేజ్, అతని తండ్రిని కిమ్స్ ఆసుపత్రిలో కలిశారు. ఆపై  మీడియాతో మాట్లాడుతూ, అల్లు అరవింద్ శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం ప్రకటించారు.

అల్లు అర్జున్ రూ.1 కోటి విరాళంగా ఇచ్చారని, మిగిలిన రూ1 కోటిని "పుష్ప 2" నిర్మాతలు, సుకుమార్ కలిసి అందించారని, ఒక్కొక్కరు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారని ఆయన వివరించారు. ఇకపోతే.. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, ఆయనకు వెంటిలేటర్ సపోర్ట్ తొలగించబడిందని అల్లు అరవింద్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments