Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

సెల్వి
బుధవారం, 25 డిశెంబరు 2024 (16:25 IST)
Allu Aravind
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో, "పుష్ప 2" నిర్మాతలు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సినీ ప్రముఖులు సందర్శిస్తున్నారు.
 
నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు, దర్శకుడు సుకుమార్‌లు శ్రీతేజ్, అతని తండ్రిని కిమ్స్ ఆసుపత్రిలో కలిశారు. ఆపై  మీడియాతో మాట్లాడుతూ, అల్లు అరవింద్ శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం ప్రకటించారు.

అల్లు అర్జున్ రూ.1 కోటి విరాళంగా ఇచ్చారని, మిగిలిన రూ1 కోటిని "పుష్ప 2" నిర్మాతలు, సుకుమార్ కలిసి అందించారని, ఒక్కొక్కరు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారని ఆయన వివరించారు. ఇకపోతే.. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, ఆయనకు వెంటిలేటర్ సపోర్ట్ తొలగించబడిందని అల్లు అరవింద్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోతికి గొడుగు అందించిన యువతి, గాల్లో తేలినట్టుందే (video)

కొన్నేళ్ల పాటు నిజాన్ని దాచిన భార్య... ఆ నిజం తెలిసి భర్త ఆత్మహత్య

ఫేక్‌బుక్‌లో పరిచయం.. భోజనానికి పిలిచి యువతిపై లైంగికదాడి...

Chips: అమ్మా, నేను దొంగతనం చేయలేదు.. చిప్స్ ప్యాకెట్ కోసం అంత అవమానమా?

Miss World 2025: మిస్ వరల్డ్ 2025 పోటీల గ్రాండ్ ఫినాలే- సోనూసూద్‌కు ప్రత్యేక అవార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments