శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

సెల్వి
బుధవారం, 25 డిశెంబరు 2024 (16:25 IST)
Allu Aravind
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో, "పుష్ప 2" నిర్మాతలు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సినీ ప్రముఖులు సందర్శిస్తున్నారు.
 
నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు, దర్శకుడు సుకుమార్‌లు శ్రీతేజ్, అతని తండ్రిని కిమ్స్ ఆసుపత్రిలో కలిశారు. ఆపై  మీడియాతో మాట్లాడుతూ, అల్లు అరవింద్ శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం ప్రకటించారు.

అల్లు అర్జున్ రూ.1 కోటి విరాళంగా ఇచ్చారని, మిగిలిన రూ1 కోటిని "పుష్ప 2" నిర్మాతలు, సుకుమార్ కలిసి అందించారని, ఒక్కొక్కరు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారని ఆయన వివరించారు. ఇకపోతే.. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, ఆయనకు వెంటిలేటర్ సపోర్ట్ తొలగించబడిందని అల్లు అరవింద్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments