Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

సెల్వి
బుధవారం, 25 డిశెంబరు 2024 (16:25 IST)
Allu Aravind
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో, "పుష్ప 2" నిర్మాతలు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సినీ ప్రముఖులు సందర్శిస్తున్నారు.
 
నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు, దర్శకుడు సుకుమార్‌లు శ్రీతేజ్, అతని తండ్రిని కిమ్స్ ఆసుపత్రిలో కలిశారు. ఆపై  మీడియాతో మాట్లాడుతూ, అల్లు అరవింద్ శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం ప్రకటించారు.

అల్లు అర్జున్ రూ.1 కోటి విరాళంగా ఇచ్చారని, మిగిలిన రూ1 కోటిని "పుష్ప 2" నిర్మాతలు, సుకుమార్ కలిసి అందించారని, ఒక్కొక్కరు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారని ఆయన వివరించారు. ఇకపోతే.. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, ఆయనకు వెంటిలేటర్ సపోర్ట్ తొలగించబడిందని అల్లు అరవింద్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments