Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశాంతంగా పడుకున్నాను... అడివి శేష్‌

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (21:31 IST)
అడివి శేష్ న‌టించ‌ని తాజా చిత్రం ఎవ‌రు. ఈ సినిమా రిలీజ్ అయిన ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే బ్లాక్ బ‌ష్ట‌ర్ టాక్ సొంతం చేసుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. విడుద‌లైన అన్ని చోట్ల రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ఈ సంద‌ర్భంగా అడివి శేష్ త‌న స్పంద‌న‌ను తెలియ‌చేస్తూ...” దిల్ రాజు గారికి థాంక్స్. అలాగే భాను గారు, శిరీష్ గారు మా సినిమాను కరెక్ట్ టైంలో రిలీజ్ చేయడానికి హెల్ప్ చేశారు. 
 
చాలా కాలం తరువాత నిన్న ప్రశాంతంగా పడుకున్నాను. రాజు గారు ప్రొడ్యూస్ చేసిన ఎవడు సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం చాలా ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు. ఇప్పుడు ఎవరు సినిమా చూశాక దిల్ రాజు గారు ఫోన్ చేసి నా బ్యానర్ లో సినిమా ఎప్పుడు చేస్తున్నావ్ అని అన్నారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. 
 
కలెక్షన్స్ గురించి నాకు ఎక్కువ తెలీదు కానీ గూఢచారి మూడు రేట్లు ఎక్కువ ఓపెన్ అయింది అని తెలిసింది. నిన్న థియేటర్స్‌కి వెళ్ళినప్పుడు ఆడియన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా మమ్మల్ని కూడా పట్టించుకోకుండా బిజీగా సినిమా చూస్తున్నారు. హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాలో మేము రాసిన ప్రతి జోక్ కి నవ్వారు.. ఇచ్చే ప్రతి ట్విస్ట్ కి క్లాప్ కొట్టారు” అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ambati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: అంబటి ప్రశ్న.. ట్రోల్స్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ఏడుగురు మృతి

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments