Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్‌లో పరిచయమైన వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ : 'మిర్చి' పిల్ల వెల్లడి

Webdunia
బుధవారం, 16 జనవరి 2019 (13:40 IST)
'లీడర్' చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన భామ రిచా గంగోపాధ్యాయ. రానా హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ చిత్రం రాగా, సూపర్ డూపర్ హిట్ అయింది. తన తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రిచా... ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన "మిర్చి", రవితేజ నటించిన "మిరపకాయ్" వంటి చిత్రాల్లో నటించింది. 
 
పైగా, కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉండగానే ఆమె ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లింది. అక్కడ బిజినెస్‌ స్కూల్‌లో జోయ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. గత రెండేళ్లుగా కొనసాగిన వీరి ప్రేమ పెళ్లికి దారితీసింది. దీంతో ఇటీవలే నిశ్చితార్థం జరిగినట్టు రిచా వెల్లడించింది. అయితే, పెళ్లి తేదీలను మాత్రం ఇంకా ఖరారు చేయలేదని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. కాగా, 
 
ప్రస్తుతానికి పెళ్లికి ముహూర్తం నిర్ణయించలేదని, జీవితంలో కొత్త మార్పుకోసం ఆనందంగా ఎదురుచూస్తున్నట్టుగా రిచా తెలిపారు. తెలుగుతో పాటు తమిళ, బెంగాళీ చిత్రాల్లోనూ నటించిన రిచా గంగోపాధ్యాయ సైమా వేడుకల్లో ఉత్తమ నటి (క్రిటిక్స్‌ ఛాయిస్‌) అవార్డును అందుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments