Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు అరుదైన గౌరవం: ఎంతో గర్వంగా వుంది..

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (14:16 IST)
ప్రముఖ హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా సమంత ఆహ్వానం అందుకుంది. ఈ ఫెస్టివల్‌ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో ఆగస్టు 12న ప్రారంభం కానుంది. 
 
ఈ సందర్భంగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'గతేడాది ఐఎఫ్‌ఎఫ్‌ఎంలో భాగమయ్యానని తెలిపింది. కొద్దికాలానికే భారతీయ సినిమా ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రాతినిధ్యం వహించడం తనకెంతో గర్వంగా ఉందని చెప్పింది. ఈ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది.
 
కాగా, సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ఆమె నటించిన 'శాకుంతలం' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే పాన్‌ ఇండియా మూవీ 'యశోద' షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇక విజయ దేవరకొండకు జంటగా 'ఖుషి' సినిమాలో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments