Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుదేవాకూ దెయ్యం పడితే...?

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (19:07 IST)
తమన్నాకు దెయ్యం పడితే ప్రభుదేవా ఎన్ని తిప్పలు పడ్డారో ‘అభినేత్రి’లో ఇప్పటికే చూసేసిన ప్రేక్షకులకు... తమన్నాతో పాటు ప్రభుదేవాకూ దెయ్యం పడితే... ఎలా ఉంటుందో సీక్వెల్‌ ‘అభినేత్రి 2’లో చూడమంటున్నారు నిర్మాతలు అభిషేక్‌ నామా, ఆర్‌. రవీంద్రన్‌. 
 
వివరాలలోకి వెళ్తే... విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్‌లో ప్రభుదేవా, తమన్నాతో పాటు నందితా శ్వేత, డింపుల్‌ హయాతి, కోవైసరళ ముఖ్య పాత్రల్లో నటించారు. ‘‘తమిళంలో ‘దేవి’గా, తెలుగులో ‘అభినేత్రి’గా విడుదలైన హారర్‌ కామెడీ సినిమా మంచి విజయం సాధించింది. 
 
దాంతో సీక్వెల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. మే 1న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి శామ్‌ సి.ఎస్‌ సంగీత దర్శకత్వం వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడ, మాధురి పబ్లిక్‌గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?

విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్లు రోడ్డులో పడవలు, బెంబేలెత్తుతున్న ప్రజలు

మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments