ప్రభుదేవాకూ దెయ్యం పడితే...?

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (19:07 IST)
తమన్నాకు దెయ్యం పడితే ప్రభుదేవా ఎన్ని తిప్పలు పడ్డారో ‘అభినేత్రి’లో ఇప్పటికే చూసేసిన ప్రేక్షకులకు... తమన్నాతో పాటు ప్రభుదేవాకూ దెయ్యం పడితే... ఎలా ఉంటుందో సీక్వెల్‌ ‘అభినేత్రి 2’లో చూడమంటున్నారు నిర్మాతలు అభిషేక్‌ నామా, ఆర్‌. రవీంద్రన్‌. 
 
వివరాలలోకి వెళ్తే... విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్‌లో ప్రభుదేవా, తమన్నాతో పాటు నందితా శ్వేత, డింపుల్‌ హయాతి, కోవైసరళ ముఖ్య పాత్రల్లో నటించారు. ‘‘తమిళంలో ‘దేవి’గా, తెలుగులో ‘అభినేత్రి’గా విడుదలైన హారర్‌ కామెడీ సినిమా మంచి విజయం సాధించింది. 
 
దాంతో సీక్వెల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. మే 1న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి శామ్‌ సి.ఎస్‌ సంగీత దర్శకత్వం వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments