Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుదేవాకూ దెయ్యం పడితే...?

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (19:07 IST)
తమన్నాకు దెయ్యం పడితే ప్రభుదేవా ఎన్ని తిప్పలు పడ్డారో ‘అభినేత్రి’లో ఇప్పటికే చూసేసిన ప్రేక్షకులకు... తమన్నాతో పాటు ప్రభుదేవాకూ దెయ్యం పడితే... ఎలా ఉంటుందో సీక్వెల్‌ ‘అభినేత్రి 2’లో చూడమంటున్నారు నిర్మాతలు అభిషేక్‌ నామా, ఆర్‌. రవీంద్రన్‌. 
 
వివరాలలోకి వెళ్తే... విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్‌లో ప్రభుదేవా, తమన్నాతో పాటు నందితా శ్వేత, డింపుల్‌ హయాతి, కోవైసరళ ముఖ్య పాత్రల్లో నటించారు. ‘‘తమిళంలో ‘దేవి’గా, తెలుగులో ‘అభినేత్రి’గా విడుదలైన హారర్‌ కామెడీ సినిమా మంచి విజయం సాధించింది. 
 
దాంతో సీక్వెల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. మే 1న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి శామ్‌ సి.ఎస్‌ సంగీత దర్శకత్వం వహించారు.

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments