Webdunia - Bharat's app for daily news and videos

Install App

"బ్రో'' అంటోన్న పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్?

Webdunia
బుధవారం, 10 మే 2023 (12:18 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కథానాయకులుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్ నిర్మాత. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ రచన చేశారు. 
 
జులై 28న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ముస్తాబవుతున్న ఈ సినిమా పేరు ఇంకా ఖరారు కాలేదు. 'బ్రో' అనే పేరుని ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 
pawan-sai tej
నవతరం సోదరభావంతో పిలుచుకునే మాట అది. ట్రెండీగా ఉన్న పదం కావడం, సినిమాలోనూ ఆ ప్రస్తావన ఉండటంతో దానివైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.  
 
మరోవైపు సుజీత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ఓజీ. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ పూర్తయినట్టు చిత్రవర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని డి. వి. వి. దానయ్య నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్‌కు వెళ్లిన కొత్త జంట మిస్సింగ్.. ఎక్కడ?

అంత పని ఎలా చేశావ్ శంకరనారాయణన్... కారును అవలీలగా లాగిపడేస్తే ఎలా?

ఏంటి.. కోవిడ్ బెడ్ లేదా.. అయితే రోగిని చంపెయ్...

అత్యంత సాదాసీదాగా దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్న కలెక్టర్

NTR Bharosa Scheme: జూన్ 12 నుంచి అమలులోకి ఎన్టీఆర్ భరోసా పథకం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments