Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి మల్టీస్టారర్‌లో విలన్‌గా యంగ్ హీరో.. ఆయనెవరో?

బాహుబలి 2 సినిమాకు తర్వాత జక్కన్న రాజమౌళి.. మల్టీస్టారర్ సినిమాపై కన్నేశాడు. ఈ మల్టీస్టారర్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ను ఎంచుకున్నాడు. రాజమౌళి మల్టీస్టారర్‌లో చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్ బాక్సర్లు

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (15:57 IST)
బాహుబలి 2 సినిమాకు తర్వాత జక్కన్న రాజమౌళి.. మల్టీస్టారర్ సినిమాపై కన్నేశాడు. ఈ మల్టీస్టారర్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ను ఎంచుకున్నాడు. రాజమౌళి మల్టీస్టారర్‌లో చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్ బాక్సర్లుగా నటిస్తారని తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో..  రాజమౌళి ఈ చిత్రానికి గాను విలన్‌ను ఎంపిక చేసేందుకు సిద్ధమయ్యాడట. కథాపరంగా పవర్ ఫుల్ విలన్‌ను ఎంపిక చేయాలని జక్కన్న భావిస్తున్నాడట. ఇందుకోసం ఆడిషన్స్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 
 
జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ మల్టీస్టారర్ సినిమాకు స్క్రిప్ట్ అందించారు. ఇందులో విలన్ కోసం రాజమౌళి ఒక యంగ్ హీరోను సంప్రదించారట. ఆ హీరో అయితేనే విలన్ పాత్రకు న్యాయం జరుగుతుందని టాక్ వస్తోంది. ఆ హీరో ఎవరనే దానిపై ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అలాగే హీరోయిన్ల కోసం కూడా రాజమౌళి వేట ప్రారంభించారని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్.. ప్రేమ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లాడు.. ఆపై అత్యాచారం

కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించిన టీడీపీ మంత్రి సోదరుడు (వీడియో)

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల పరువునష్టం కేసు.. కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

గుమస్తా ఉద్యోగి నెల వేతనం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు

Anil Ambani: రూ.17,000 కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసిన ఈడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments