Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి మల్టీస్టారర్‌లో విలన్‌గా యంగ్ హీరో.. ఆయనెవరో?

బాహుబలి 2 సినిమాకు తర్వాత జక్కన్న రాజమౌళి.. మల్టీస్టారర్ సినిమాపై కన్నేశాడు. ఈ మల్టీస్టారర్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ను ఎంచుకున్నాడు. రాజమౌళి మల్టీస్టారర్‌లో చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్ బాక్సర్లు

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (15:57 IST)
బాహుబలి 2 సినిమాకు తర్వాత జక్కన్న రాజమౌళి.. మల్టీస్టారర్ సినిమాపై కన్నేశాడు. ఈ మల్టీస్టారర్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ను ఎంచుకున్నాడు. రాజమౌళి మల్టీస్టారర్‌లో చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్ బాక్సర్లుగా నటిస్తారని తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో..  రాజమౌళి ఈ చిత్రానికి గాను విలన్‌ను ఎంపిక చేసేందుకు సిద్ధమయ్యాడట. కథాపరంగా పవర్ ఫుల్ విలన్‌ను ఎంపిక చేయాలని జక్కన్న భావిస్తున్నాడట. ఇందుకోసం ఆడిషన్స్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 
 
జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ మల్టీస్టారర్ సినిమాకు స్క్రిప్ట్ అందించారు. ఇందులో విలన్ కోసం రాజమౌళి ఒక యంగ్ హీరోను సంప్రదించారట. ఆ హీరో అయితేనే విలన్ పాత్రకు న్యాయం జరుగుతుందని టాక్ వస్తోంది. ఆ హీరో ఎవరనే దానిపై ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అలాగే హీరోయిన్ల కోసం కూడా రాజమౌళి వేట ప్రారంభించారని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments