Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్ సరసన నటించేందుకు ప్రియాంక వెయ్యిసార్లు ఫోన్ చేసిందట..?

''భారత్'' అనే సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా ఎంపిక చేశారు. కానీ ప్రియాంక చోప

Webdunia
ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (17:14 IST)
''భారత్'' అనే సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా ఎంపిక చేశారు. కానీ ప్రియాంక చోప్రా నిక్ జోనాస్‌తో వివాహం కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్‌కు ప్రియాంక చోప్రా చెప్పిందట. దీంతో ఈ ప్రాజెక్టులో ప్రియాంక స్థానంలో కత్రినా కైఫ్ నటిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి ప్రియాంకను కథానాయికగా తీసుకోమని డైరెక్టర్ అబ్బాస్‌కు చెప్పారట సల్మాన్. ఈ సినిమా ఛాన్స్ కోసం ప్రియాంక ఆయన చెల్లెలకు వెయ్యి సార్లు కాల్ చేశారట. గోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ విషయంపై కొందరు సల్మాన్‌ను ప్రశ్నించగా ఆయన సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం ప్రియాంకకు ఇష్టంలేదు. ఎందుకంటే ఆమె ఈ సినిమాలో నటించడం కోసం చాలా ఆసక్తి చూపించారు. 
 
డైరెక్టర్‌కు కూడా కాల్ చేసి ఈ ప్రాజెక్ట్‌కు తనను తీసుకోవాలని కోరారు. తనతో నటించేందుకు తన చెల్లి అర్పితా ఖాన్‌కు వెయ్యిసార్లకు పైగా ఫోన్ చేశారని చెప్పారు. అయితే ప్రస్తుతం నిక్ నిశ్చితార్థం జరిగిపోవడంతో పెళ్లి, హనీమూన్ కోసం ఈ ప్రాజెక్టు నుంచి ప్రియాంక తప్పుకోవాల్సి వచ్చిందని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments