Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ 25 కోట్లకు డీల్‌... ఎన్నికల ముందైతేనే....

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (17:13 IST)
రామ్‌గోపాల్‌ వర్మ తాను తీసిన 'లక్ష్మీస్‌ ఎన్‌టిఆర్‌' చిత్రం పబ్లిసిటీ కోసం రకరకాలుగా ప్రమోషన్‌లు నిర్వహించారు. ఇటీవలే జరిగిన ఇంటర్వ్యూలో యాభై కోట్లకు ఈ సినిమా విడుదల కాకుండా డీల్‌ కుదిరిందన్న ప్రశ్నకు.. అవన్నీ యూట్యూబ్‌ వార్తలే అని తేల్చిపారేశారు. 
 
కాగా విశ్వసనీయ సమాచారం ప్రకారం 25 కోట్లకు వర్మతో ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు డీల్‌ కుదుర్చుకున్నట్లు శనివారంనాడు ఫిలింనగర్‌లో వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఇందుకు తగినట్లుగానే సెన్సార్‌ కార్యక్రమాలు ఇంకా జరగలేదు. ఈ నెల 29న ఎట్టిపరిస్థితిల్లోనూ రిలీజ్‌ చేస్తానని వర్మ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఇదంతా ఎన్నికల సమయంలో బెదిరించడానికేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ ఎన్నికల అనంతరం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments