Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య సరసన పాయల్ రాజ్‌పుత్.. శ్రియ, అంజలికి తర్వాత?

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (14:54 IST)
పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం బాలయ్యతో కలిసి నటించనుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా 'ఆర్‌ఎక్స్ 100' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన పాయల్ రాజ్ పుత్.. యూత్‌ని పిచ్చెక్కించింది. ఇందులో కార్తికేయ, పాయల్ మద్య వచ్చే లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్లలో ఈ అమ్మడు రెచ్చిపోయింది. 
 
ఈ మూవీలో పాయల్ ఓ రేంజ్ లో స్కిన్ షో చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాయల్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇటీవల వెంకటేష్, నాగ చైతన్య నటించిన వెంకిమామలో నటించింది. కానీ పాయల్‌కు హిట్ దక్కలేదు.  
 
దీంతో హీరోయిన్ ఛాన్సులు లేకపోతే పోనీ అని ఐటమ్ గర్ల్‌గానూ మారింది. ఆ మధ్య తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ నటించిన 'సీత' మూవీలో ఓ ఐటమ్ సాంగ్‌లో కనిపించింది. తాజాగా ఈ భోజ్‌పూర్ భామకి నందమూరి బాలయ్య సరసన నటించే అవకాశం వచ్చిందని ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. తాజాగా బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ఓ మూవీలో పాయల్ కి ఛాన్స్ వచ్చిందని టాక్.
 
బాలయ్య సరసన ఇప్పటికే శ్రియ - అంజలి పేర్లు వినిపించాయి. కాకపోతే ఈ మూవీలో శ్రియా నటిస్తుందా లేదా అన్న విషయంపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పాయల్ పేరు తెరపైకి వచ్చింది. మరి ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లై రెండు రోజులే.. వివాహ విందు కోసం సిద్ధంగా వున్నాడు.. ఇంతలో కరెంట్ షాక్‌తో మృతి

పాకిస్థాన్ ప్రాచీన ఆలయంలో ఘంటసాల పాట వినిపించిన జ్యోతి మల్హోత్రా!!

చిన్నారిపై అత్యాచారం - కన్నతల్లి సమక్షంలోనే ప్రియుడి పైశాచికత్వం

వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జడ్జి జ్యోతిర్మయి

జ్యోతి మల్హోత్రా లగ్జరీ జీవితం వెనుక చీకటి కోణం : వామ్మో... విస్తుపోయే నిజాలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments