Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసాని, థర్టీ ఇయర్స్ పృథ్వీకి టాలీవుడ్‌లో చుక్కలు... శాపం పెడుతున్న పోసాని

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (18:29 IST)
నటుడు పోసాని క్రిష్ణమురళి ఏది మాట్లాడినా సంచలనమే. ఇది అందరికీ తెలిసిందే. నోరు తెరిస్తే ఇక ఆపకుండా మాట్లాడి ఎదుటివారిని ముప్పుతిప్పలు పెడుతూ మాట్లాడుతుంటారు పోసాని. అయితే గత కొద్దిరోజుల ముందు ఆపరేషన్ చేసుకుని రెస్ట్ తీసుకున్న పోసాని మళ్ళీ సినిమాల వైపు చూస్తున్నారు.
 
కానీ పోసాని క్రిష్ణమురళికి అవకాశాలు రావడం లేదట. కారణం తెలుగుదేశం పార్టీని పోసాని క్రిష్ణమురళి విమర్శించడమేనట. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పోసాని ఉండటం జరిగింది. అయితే తెలుగు సినీ పరిశ్రమలో చంద్రబాబుకు సపోర్ట్ చేసే వారే ఎక్కువమంది ఉన్నారు.
 
నాకు మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఒక సినిమా అయితే భారీ బడ్జెట్ మూవీ. కానీ కొంతమంది ఆ అవకాశం రాకుండా అడ్డుపడ్డారు. నన్ను ఆ సినిమాలో తీసుకోకుండా చేసేశారు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్. పార్టీ అనేది మనస్సులో ఉంటుంది. ఇప్పుడు వైసిపి అధికారంలో ఉంది. అయినా నాకు అవకాశాలు రావడం లేదు. నాకు అవకాశాలు రాకుండా చేసిన వారెవరో నాకు తెలుసు. కానీ నేను చెప్పను. అంతా దేవుడు చూసుకుంటాడంటున్నారు పోసాని క్రిష్ణమురళి. థర్టీ ఇయర్స్ పృథ్యీ పరిస్థితి కూడా ఇలాగే వున్నట్లు చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ 10వ తరగతి బోర్డు పరీక్షలు- హాల్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

ఎపుడైనా బొక్కలో వేస్తారు జగనన్నా... ఆ రోజు వైఎస్ఆర్ సీపీ పిల్లని కాదని చేతులెత్తేస్తారు... శ్రీరెడ్డి వీడియో

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు : జనసేన అభ్యర్థిగా కె.నాగబాబు

అపుడు అందరికీ ఉచితమని చెప్పి.. ఇపుడు కండిషన్స్ అప్లై అంటారా? వైఎస్ షర్మిల ప్రశ్న

పోసాని వంటి వ్యక్తులకు ఎవరూ మద్దతు ఇవ్వరాదు : సీపీఐ రామకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments