Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసాని, థర్టీ ఇయర్స్ పృథ్వీకి టాలీవుడ్‌లో చుక్కలు... శాపం పెడుతున్న పోసాని

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (18:29 IST)
నటుడు పోసాని క్రిష్ణమురళి ఏది మాట్లాడినా సంచలనమే. ఇది అందరికీ తెలిసిందే. నోరు తెరిస్తే ఇక ఆపకుండా మాట్లాడి ఎదుటివారిని ముప్పుతిప్పలు పెడుతూ మాట్లాడుతుంటారు పోసాని. అయితే గత కొద్దిరోజుల ముందు ఆపరేషన్ చేసుకుని రెస్ట్ తీసుకున్న పోసాని మళ్ళీ సినిమాల వైపు చూస్తున్నారు.
 
కానీ పోసాని క్రిష్ణమురళికి అవకాశాలు రావడం లేదట. కారణం తెలుగుదేశం పార్టీని పోసాని క్రిష్ణమురళి విమర్శించడమేనట. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పోసాని ఉండటం జరిగింది. అయితే తెలుగు సినీ పరిశ్రమలో చంద్రబాబుకు సపోర్ట్ చేసే వారే ఎక్కువమంది ఉన్నారు.
 
నాకు మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఒక సినిమా అయితే భారీ బడ్జెట్ మూవీ. కానీ కొంతమంది ఆ అవకాశం రాకుండా అడ్డుపడ్డారు. నన్ను ఆ సినిమాలో తీసుకోకుండా చేసేశారు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్. పార్టీ అనేది మనస్సులో ఉంటుంది. ఇప్పుడు వైసిపి అధికారంలో ఉంది. అయినా నాకు అవకాశాలు రావడం లేదు. నాకు అవకాశాలు రాకుండా చేసిన వారెవరో నాకు తెలుసు. కానీ నేను చెప్పను. అంతా దేవుడు చూసుకుంటాడంటున్నారు పోసాని క్రిష్ణమురళి. థర్టీ ఇయర్స్ పృథ్యీ పరిస్థితి కూడా ఇలాగే వున్నట్లు చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు మోడీ సర్కారు కుట్ర : మల్లికార్జున ఖర్గే

దోషి అని తేలితే ఉరి తీయండి.. సోనమ్ సోదరుడు

మహిళలు గౌరవంగా, ఆరోగ్యంగా జీవించాలనేది నా కోరిక : ఉపాస‌న కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments