Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆచార్య'కు నిన్న భార్య.. నేడు చెల్లిగా నయనతార?

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (11:24 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించనున్న తదుపరి ప్రాజెక్టు లూసిఫర్. మలయాళ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా సీనియర్ నటి నయనతారను ఎంపిక చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ప్రస్తుతం చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ నిర్మిస్తున్న`ఆచార్య` చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. మలయాళంలో విజయవంతమైన `లూసిఫర్` సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. 
 
ఈ సినిమాలో హీరో సోదరి పాత్ర అత్యంత కీలకం. ఆ పాత్ర కోసం పలువురు ప్రముఖ కథానాయికలను పరిశీలించి చివరికి నయనతారను ఎంచుకున్నట్టు సమాచారం. నయన్ ఆ పాత్ర చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం ఆమె భర్త పాత్ర పోషించే నటుడి విషయంలో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఆ పాత్ర పోషించే నటుడి పేరు కూడా కన్ఫామ్ అయ్యాక ఈ సినిమాలో నటీనటుల గురించి అధికారిక ప్రకటన వస్తుందట. మార్చి నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

భార్యాభర్తల బంధం ఎంతగా బీటలు వారిందో తెలిసిపోతోంది : సుప్రీంకోర్టు

క్యాబ్‌లో వెళ్తున్న టెక్కీలకు చుక్కలు చూపించిన మందు బాబులు.. ఏం చేశారంటే? (video)

నేను కన్నెర్ర చేస్తే చస్తారు: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హెచ్చరికలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments