Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంశీకి క్లాస్ పీకిన మ‌హేష్‌..!

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (22:27 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ మ‌హ‌ర్షి. ఈ సినిమాకి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌హేష్ - పూజా హ‌గ్డే జంట‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అయితే... ఈ సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆ త‌ర్వాత అనుకున్న విధంగా షూటింగ్ కంప్లీట్ కాక‌పోవ‌డం వ‌ల‌న ఏప్రిల్ 5న కాకుండా ఏప్రిల్ 25న రిలీజ్ చేయ‌నున్నాం అని నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్ రాజు ప్ర‌క‌టించారు. 
 
ఇప్పుడు ఏప్రిల్ 25న కూడా థియేట‌ర్లోకి మ‌హ‌ర్షి వ‌చ్చేలా లేద‌ని టాక్ వ‌స్తుంది. దీనికి కార‌ణం డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి. అవును.. వ‌ర్క్ చాలా స్లోగా అవుతుంద‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న మ‌హేష్ వంశీని పిలిచి బాగా క్లాస్ తీసుకున్నాడ‌ట‌. 
 
ఏది ఏమైనా అనుకున్న ప్ర‌కారం ఏప్రిల్ 25నే రిలీజ్ చేయాలి అంటూ కాస్త గ‌ట్టిగానే చెప్పాడ‌ట‌. దీంతో వంశీ వ‌ర్క్‌లో స్పీడు పెంచాడు అంటూ ఫిల్మ్ న‌గ‌ర్లో టాక్ వినిపిస్తుంది. మ‌రి... అఫిష‌యల్‌గా మ‌రోసారి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments