Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి పల్లవి ఆ మాట అనేసరికి ఆమెతో నటించలేకపోయా: వరుణ్ తేజ్

ఐవీఆర్
మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (14:40 IST)
వరుణ్ తేజ్-సాయిపల్లవి జంట పేర్లు చెప్పగానే మనకు ఫిదా చిత్రం గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంలో వారిద్దరి నటన సూపర్బ్. మళ్లీ వారి కాంబినేషన్లో చిత్రం వస్తే బాగుంటుందని మెగా అభిమానులతోపాటు సాయిపల్లవి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు. కానీ అది రూపుదిద్దుకోలేదు. వాస్తవానికి వరుణ్ తేజ్-సాయి పల్లవి ఇద్దరూ దీనికి కారణం అని తెలుస్తోంది.
 
అసలు విషయం ఏంటయా అంటే... ఆమధ్య ఇద్దరూ కలిసి నటించేందుకు గాను ఓ స్టోరీని విన్నారట. ఐతే ఆ స్టోరీ ఫిదాను మించి లేదనిపించిందట. దాంతో భవిష్యత్తులో ఫిదా చిత్రాన్ని మించిన స్టోరీ వస్తేనే ఇద్దరూ కలిసి నటించాలని నిర్ణయించుకున్నారట. ఈ కారణం వల్లనే వరుణ్ తేజ్-సాయి పల్లవి ఇద్దరూ ఫిదా చిత్రం తర్వాత కలిసి నటించలేకపోయారట.
 
వరుణ్ తేజ్ రాబోయే చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్‌గా నటించగా జంటగా మానుషి చిల్లర్ నటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments