Webdunia - Bharat's app for daily news and videos

Install App

జక్కన్న మల్టీస్టారర్.. చెర్రీకి, ఎన్టీఆర్‌లకు పారితోషికం లేదా?

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (15:55 IST)
ప్రముఖ దర్శకుడు రాజమౌళి మల్టీస్టారర్ మూవీకి రంగం సిద్ధమవుతోంది. రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్ సినిమాలో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం వీరు భారీగా పారితోషికం పుచ్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరికి చెరొక రూ.30 కోట్ల పారితోషికం అందేలా చూస్తారని టాక్. ఈ సినిమాకు రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. 
 
భారీ బడ్జెట్ సినిమా కావడంతో పనిచేసే చీఫ్ టెక్నీషియన్స్‌కి, నటీనటులకు.. రాజమౌళితో సహా ఎవరికీ రెమ్యునరేషన్ ఇవ్వకుండా లాభాల్లో వాటా తీసుకునేలా ప్లాన్ చేశాడు నిర్మాత డివివి దానయ్య. ఈ లెక్కన హీరోలకి ఎంత వస్తుందనే విషయంపై రూ.30 కోట్లు వస్తుందని టాక్. సినిమా బిజినెస్‌ని బట్టి చరణ్, ఎన్టీఆర్‌లకి చెరొక రూ.30 కోట్ల రెమ్యునరేషన్ అందే అవకాశాలు ఉన్నాయి. 
 
రాజమౌళికి ఎలా లేదన్నా.. రూ.50-60 కోట్లు వరకు వచ్చే అవకాశం వుంది. సినిమా హక్కులు గనుక ఊహించినదానికంటే ఎక్కువ మొత్తాలకి అమ్ముడైతే అప్పుడు పారితోషికం మరింత పెరిగే అవకాశం ఉంది. నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు పట్టాలపై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌‍ప్రెస్

స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్ యాప్‌ను తక్షణమే తొలగించాలి.. పౌరులకు ఆదేశం

FASTag: ఆగస్టు 15 నుండి రూ.3,000 ధరతో కూడిన ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments