రాఘవన్ సీక్వెల్‌లో అనుష్క.. గౌతమ్ మీనన్ కథ నచ్చిందట..!

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (19:42 IST)
సినీ లెజెండ్ కమల్ హాసన్ నటించిన రాఘవన్ సినిమా తెలుగులో విడుదలై మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రానుందని టాక్ వస్తోంది. కమల్‌హాసన్ ప్రస్తుతం ''ఇండియన్ 2'' చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తరువాతే ''రాఘవన్'' సీక్వెల్ ప్రారంభం కానుందని కోలీవుడ్ సమాచారం. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన రాఘవన్ (తమిళంలో వేటైయాడు-విలైయాడు) సినిమా సీక్వెల్‌లో అనుష్క నటించనుందట. 
 
ఇంకా కథ నచ్చడంతో ఇందులో నటించేందుకు స్వీటీ అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అనుష్క తాజా చిత్రం నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ చిత్రాన్ని కోన వెంకట్‌తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా ఎఫెక్ట్ కారణంగా విడుదల వాయిదా పడింది. తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించే రాఘవన్ సీక్వెల్‌లో నటించే అవకాశం రావడంతో ప్రస్తుతం స్వీటీ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల లడ్డు కల్తీ, సైజు తగ్గిందని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు: రమణదీక్షితులు

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు.. భారీ కార్యాచరణకు రంగం సిద్ధం

లవ్ జిహాద్ పేరుతో 300 మంది యువతులపై అత్యాచారం

మోహన్ బాబు - మంచు విష్ణులపై కేసు నమోదు

నా ఫోన్ నెంబరునే బ్లాక్ చేస్తావా? ప్రియుడి పొట్టలో కత్తితో పొడిచిన ప్రియురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

తర్వాతి కథనం
Show comments