రాఘవన్ సీక్వెల్‌లో అనుష్క.. గౌతమ్ మీనన్ కథ నచ్చిందట..!

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (19:42 IST)
సినీ లెజెండ్ కమల్ హాసన్ నటించిన రాఘవన్ సినిమా తెలుగులో విడుదలై మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రానుందని టాక్ వస్తోంది. కమల్‌హాసన్ ప్రస్తుతం ''ఇండియన్ 2'' చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తరువాతే ''రాఘవన్'' సీక్వెల్ ప్రారంభం కానుందని కోలీవుడ్ సమాచారం. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన రాఘవన్ (తమిళంలో వేటైయాడు-విలైయాడు) సినిమా సీక్వెల్‌లో అనుష్క నటించనుందట. 
 
ఇంకా కథ నచ్చడంతో ఇందులో నటించేందుకు స్వీటీ అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అనుష్క తాజా చిత్రం నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ చిత్రాన్ని కోన వెంకట్‌తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా ఎఫెక్ట్ కారణంగా విడుదల వాయిదా పడింది. తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించే రాఘవన్ సీక్వెల్‌లో నటించే అవకాశం రావడంతో ప్రస్తుతం స్వీటీ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగిసంగటిలో బొద్దింక ... ఉలిక్కిపడిన హైదరాబాద్ ఆహార ప్రియులు

మరో ఆరు నెలల్లో విద్యుత్ వాహనాల ధరలు తగ్గుతాయ్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

గెలిచిన తర్వాత పార్టీ మారితే ఇంటికొచ్చి చితక్కొడతాం : భారాస ఎమ్మెల్యే వార్నింగ్

అమ్మవారి వేడుకల్లో భార్యతో కలిసి నృత్యం.. అంతలోనే భర్త అనతలోకాలకు...

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments