Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీళ్ళు పెట్టుకున్న అనుపమ పరమేశ్వరన్, ఎందుకు, ఏమైంది?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:30 IST)
అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ఇంటిలోనే ఉంటోంది. ఆమె ఒక్కరే కాదు హీరోయిన్లు అందరూ ఇంట్లోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి చెందుతూ ప్రజలు చనిపోతుండటం అందరినీ బాధిస్తోంది. అలాంటి ఘటనలు చూస్తే సున్నిత మనస్కులు మరింత చలించిపోతారు.
 
మన దేశంలో కాకున్నా ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాల్లో గుట్టలు గుట్టలుగా శవాలు పడి ఉండడాన్ని వాట్సాప్‌ల ద్వారా చూసిందట అనుపమ పరమేశ్వరన్. దీంతో ఒక్కసారిగా కన్నీళ్లు ఆపుకోలేక బోరున విలపించేశారట.
 
తన ఆవేదనను చిన్నపాటి వీడియో చేసి తన స్నేహితులకు వాట్సాప్ ద్వారా పంపించిందట. ఇలాంటి మరణాలు ఎవరికీ రాకూడదు. మీరందరూ ఇళ్ళలోనే ఉండడండి. సేఫ్‌గా ఉండండి అంటూ అనుపమ ఆ వీడియో ద్వారా సందేశం పంపించిందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

యువకుడితో వివాహిత రాసలీల: బోరింగు పంపుకి కట్టేసి దేహశుద్ధి

హీరో శ్రీకాంత్‌ ప్రైవేటు పూజలు- శ్రీకాళహస్తి పండితుడిపై సస్పెన్షన్ వేటు (video)

Pregnant Student: ఆమె ఎనిమిది నెలల గర్భవతి.. ప్రియుడు ఆత్మహత్య.. చివరకు ఆమె కూడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments