"బ్రో'' అంటోన్న పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్?

Webdunia
బుధవారం, 10 మే 2023 (12:18 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కథానాయకులుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్ నిర్మాత. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ రచన చేశారు. 
 
జులై 28న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ముస్తాబవుతున్న ఈ సినిమా పేరు ఇంకా ఖరారు కాలేదు. 'బ్రో' అనే పేరుని ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 
pawan-sai tej
నవతరం సోదరభావంతో పిలుచుకునే మాట అది. ట్రెండీగా ఉన్న పదం కావడం, సినిమాలోనూ ఆ ప్రస్తావన ఉండటంతో దానివైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.  
 
మరోవైపు సుజీత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ఓజీ. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ పూర్తయినట్టు చిత్రవర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని డి. వి. వి. దానయ్య నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీపై మొంథా తుఫాను తీవ్ర ప్రభావం : బాబు - పవన్ ఉన్నతస్థాయి సమీక్ష

నా చావుకి నా భార్య ఆమె ప్రియుడే కారణం: భర్త సూసైడ్

కోస్తా జిల్లాల జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు బంద్

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025: విశాఖపట్నంలో మైదాన్ సాఫ్ కార్యక్రమం

మొంథా తుఫాను ఎఫెక్ట్ : తెలుగు రాష్ట్రాల్లో వార్ రూమ్ ఏర్పాటుకు ఆదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments