Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (19:49 IST)
YS Avinash Reddy
తెలంగాణ హైకోర్టులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పూర్తి వివరాల్ని తమ ముందు ఉంచాలని బెంచ్ ఆదేశించింది. 
 
మరోవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును లోతుగా విచారిస్తున్న సీబీఐ... మరోసారి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీస్ పంపింది. అవినాష్ రెడ్డిని విచారణకు పిలవడం ఇది ఐదో సారి. ఈసారి ఆయన్ని అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారని తెలుస్తోంది.
 
అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర రెడ్డిని అరెస్టు చేశారు సీబీఐ అధికారులు.. ఆయన నుంచి సేకరించిన సమాచారంతో.. ఇవాళ అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఆ క్రమంలో ఆయన్ని కూడా అరెస్టు చేస్తారనీ.. సీబీఐ దూకుడు చూస్తుంటే.. అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments