Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (19:49 IST)
YS Avinash Reddy
తెలంగాణ హైకోర్టులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పూర్తి వివరాల్ని తమ ముందు ఉంచాలని బెంచ్ ఆదేశించింది. 
 
మరోవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును లోతుగా విచారిస్తున్న సీబీఐ... మరోసారి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీస్ పంపింది. అవినాష్ రెడ్డిని విచారణకు పిలవడం ఇది ఐదో సారి. ఈసారి ఆయన్ని అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారని తెలుస్తోంది.
 
అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర రెడ్డిని అరెస్టు చేశారు సీబీఐ అధికారులు.. ఆయన నుంచి సేకరించిన సమాచారంతో.. ఇవాళ అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఆ క్రమంలో ఆయన్ని కూడా అరెస్టు చేస్తారనీ.. సీబీఐ దూకుడు చూస్తుంటే.. అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments