ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (19:49 IST)
YS Avinash Reddy
తెలంగాణ హైకోర్టులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పూర్తి వివరాల్ని తమ ముందు ఉంచాలని బెంచ్ ఆదేశించింది. 
 
మరోవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును లోతుగా విచారిస్తున్న సీబీఐ... మరోసారి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీస్ పంపింది. అవినాష్ రెడ్డిని విచారణకు పిలవడం ఇది ఐదో సారి. ఈసారి ఆయన్ని అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారని తెలుస్తోంది.
 
అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర రెడ్డిని అరెస్టు చేశారు సీబీఐ అధికారులు.. ఆయన నుంచి సేకరించిన సమాచారంతో.. ఇవాళ అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఆ క్రమంలో ఆయన్ని కూడా అరెస్టు చేస్తారనీ.. సీబీఐ దూకుడు చూస్తుంటే.. అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments