Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజల పేరుతో మహిళపై అత్యాచారం!

Webdunia
సోమవారం, 31 మే 2021 (10:05 IST)
యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం మునిపంపులలో పూజల పేరుతో బురిడీ బాబాలు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. దంపతుల గొడవల్లో తలదూర్చిన బురిడీ బాబాలు.. పూజల పేరుతో భాదితురాలిపై అత్యాచారం చేయడమే కాకుండా.. దానిని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ.. భారీగా నగదు వసూలు చేశారు.

అయినా బెదిరింపులు ఆగక పోవడంతో చివరకు బాధితురాలు  పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వీడియోలు డిలీట్ చేయించి.. బాధితురాలికి బాబాల నుంచి కొంత డబ్బు ఇప్పించారు. మిగితా డబ్బు ఇవ్వక పోవడంతో రాచకొండ సీపీని బాధితురాలు ఆశ్రయించింది.

వెలుగుచూసిన పోలీసులు, బాబాల బాగోతం విచారణలో వెలుగు చూసింది. కేసులో నిర్లక్ష్యం వహించడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు రావడంతో రామన్నపేట సీఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్‌లను సీపీ మహేష్ భగవత్ సస్పెండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments