Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లై తొమ్మిది ఏళ్ళు గడిచినా.. వరకట్నం వేధింపులు ఆగలేదు.. అంతే..?

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (10:44 IST)
పెళ్లై తొమ్మిది ఏళ్ళు గడిచినా.. వరకట్నం వేధింపులు ఆగలేదు.. అంతే.. ఆ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనకాపల్లి టౌన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గాంధీనగరం ఇన్కమ్ టాక్స్ వీధికి చెందిన నవ్యగీత 29 గోల్కొండ మండలం కృష్ణదేవిపేట కు చెందిన ప్రైవేట్ స్కూల్ టీచర్ దేవర నాగేశ్వరరావుతో 2011 లో వివాహం జరిగింది. పెళ్లి చేసుకున్న నాటి నుండి నాగేశ్వరరావు తన భార్య ను నిత్యం వరకట్నం కోసం వేధిస్తూ ఉండేవాడు.
 
9 ఏళ్లు గడిచినా ఇంకా ఆ వేధింపులు తగ్గలేదు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన నవ్యగీత ఇంట్లో పురుగుల మందు తాగి అస్వస్థకు గురైంది. దాంతో ఆమెని విశాఖపట్నం లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments