Webdunia - Bharat's app for daily news and videos

Install App

గండిపేట రిజర్వాయర్ వద్ద విగతజీవిగా అమెరికన్ పౌరుడు .. ఎలా?

Webdunia
మంగళవారం, 19 మే 2020 (08:34 IST)
అమెరికా పౌరుడు ఒకరు హైదరాబాద్ గండిపేటలో శవమై కనిపించాడు. తమ కళ్ల ముందు సైక్లింగ్ చేస్తూ వచ్చిన ఈ వ్యక్తి విగతజీవిగా కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అమెరికా యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ మృతిపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... అమెరికాకు చెందిన రాబర్ట్ పాల్ (28) ఆయన భార్య అంజలీనాతో కలిసి గచ్చిబౌలి ప్రాంతంలో నివాసం ఉంటూ స్థానికంగా ఉండే ఓ బ్యాంకులో పని చేస్తున్నాడు. 
 
అయితే, ప్రతి రోజూ వ్యాయామం నిమిత్తం ఉదయం, సాయంత్రం వేళల్లో సైక్లింగ్ చేసేవాడు. ఇందులోభాగంగా, రెండో రోజుల క్రితం కూడా ఉదయాన్ని సైక్లింగ్‌కు వెళ్లాడు. ఆ తర్వాత ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆయన భార్య పోలీసులకు సమాచారం చేరవేసింది. 
 
దీంతో పోలీసులు రంగంలోకి దిగి, అతని మొబైల్ ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేయగా, అవి ఖానాపూర్ దగ్గరలోని గండిపేట రిజర్వాయర్ ప్రాంతంలో ఆగిపోయాయి. దీంతో ఆ ప్రాంతానికి పోలీసులు వెళ్లగా, పాల్ మృతదేహం రోడ్డుపై కనిపించింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడికెళ్లినా ఆ దిండుతో పాటు జాన్వీ కపూర్ ప్రయాణం.. ఎందుకు?

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments