Webdunia - Bharat's app for daily news and videos

Install App

గండిపేట రిజర్వాయర్ వద్ద విగతజీవిగా అమెరికన్ పౌరుడు .. ఎలా?

Webdunia
మంగళవారం, 19 మే 2020 (08:34 IST)
అమెరికా పౌరుడు ఒకరు హైదరాబాద్ గండిపేటలో శవమై కనిపించాడు. తమ కళ్ల ముందు సైక్లింగ్ చేస్తూ వచ్చిన ఈ వ్యక్తి విగతజీవిగా కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అమెరికా యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ మృతిపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... అమెరికాకు చెందిన రాబర్ట్ పాల్ (28) ఆయన భార్య అంజలీనాతో కలిసి గచ్చిబౌలి ప్రాంతంలో నివాసం ఉంటూ స్థానికంగా ఉండే ఓ బ్యాంకులో పని చేస్తున్నాడు. 
 
అయితే, ప్రతి రోజూ వ్యాయామం నిమిత్తం ఉదయం, సాయంత్రం వేళల్లో సైక్లింగ్ చేసేవాడు. ఇందులోభాగంగా, రెండో రోజుల క్రితం కూడా ఉదయాన్ని సైక్లింగ్‌కు వెళ్లాడు. ఆ తర్వాత ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆయన భార్య పోలీసులకు సమాచారం చేరవేసింది. 
 
దీంతో పోలీసులు రంగంలోకి దిగి, అతని మొబైల్ ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేయగా, అవి ఖానాపూర్ దగ్గరలోని గండిపేట రిజర్వాయర్ ప్రాంతంలో ఆగిపోయాయి. దీంతో ఆ ప్రాంతానికి పోలీసులు వెళ్లగా, పాల్ మృతదేహం రోడ్డుపై కనిపించింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments