Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ24 టికెట్‌ ధర పెంపు.. రూ.100 నుంచి రూ.120కి అప్

Webdunia
శనివారం, 21 మే 2022 (12:13 IST)
హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి బ్యాడ్ న్యూస్. ఇకపై రూ.100 చెల్లించి గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీ బస్సుల్లో 24 గంటలు ఎక్కడికైనా ప్రయాణించే టీ24 టికెట్‌ ధరను ఆర్టీసీ పెంచింది. దాన్ని రూ.120కు పెంచుతూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
 
శుక్రవారం నుంచి పెంచిన ధర అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఇటీవల టికెట్లు, పాస్​ల ధరలు కూడా పెరిగాయని, దీంతోనే టీ24 టికెట్‌ చార్జీని పెంచినట్లు ఆర్టీసీ తెలిపింది.
 
గతంలో పలు సందర్భాల్లో ఈ టికెట్‌పై 20 శాతం డిస్కౌంట్‌ ఇవ్వడంతో మంచి ఆదరణ లభించిందని, డిస్కౌంట్‌ ఎత్తేశాక కూడా ప్రయాణికుల ఆదరణ తగ్గలేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments