Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ24 టికెట్‌ ధర పెంపు.. రూ.100 నుంచి రూ.120కి అప్

Webdunia
శనివారం, 21 మే 2022 (12:13 IST)
హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి బ్యాడ్ న్యూస్. ఇకపై రూ.100 చెల్లించి గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీ బస్సుల్లో 24 గంటలు ఎక్కడికైనా ప్రయాణించే టీ24 టికెట్‌ ధరను ఆర్టీసీ పెంచింది. దాన్ని రూ.120కు పెంచుతూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
 
శుక్రవారం నుంచి పెంచిన ధర అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఇటీవల టికెట్లు, పాస్​ల ధరలు కూడా పెరిగాయని, దీంతోనే టీ24 టికెట్‌ చార్జీని పెంచినట్లు ఆర్టీసీ తెలిపింది.
 
గతంలో పలు సందర్భాల్లో ఈ టికెట్‌పై 20 శాతం డిస్కౌంట్‌ ఇవ్వడంతో మంచి ఆదరణ లభించిందని, డిస్కౌంట్‌ ఎత్తేశాక కూడా ప్రయాణికుల ఆదరణ తగ్గలేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments