29న ఇంటర్ ఫలితాలు... సంతృప్తి చెందనివారు పరీక్షలు రాసుకోవచ్చు

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (08:44 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఇంటర్ రెండో సంవత్సర పరీక్షా ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఈ పరీక్షా ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులు తిరిగి పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఇంటర్ బోర్డ్ ఇప్పటికే ప్రకటించింది. 
 
28న తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫస్టియర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులు కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు. 
 
ఇప్పటికే మార్కులకు సంబంధించిన మార్గ దర్శకాలను సర్కారు విడుదల చేసింది. ప్రాక్టికల్ పరీక్షలకు 100 శాతం మార్కులు, ఫస్టియర్‌లో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు ఈ ఏడాది 35 శాతం మార్కులు కేటాయించి పాస్ చేయనున్నారు. 
 
అభ్యర్థులు ఫలితాలను https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అయితే.. ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులు తిరిగి పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపిన విషయం విధితమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments