Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీ విద్యార్థులకు శుభవార్త: ఆ స్కీమ్ గడువు పెంపు

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (10:32 IST)
విదేశీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కారు. తెలంగాణ సర్కారు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద అర్హులైన ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం సహాయం చేస్తోంది.

అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా దేశాల్లోని యూనివర్సిటీల్లో పీజీ చేయాలనుకుంటున్న విద్యార్థులు ఈ పధకానికి అప్లై చేసుకోవచ్చు.  
 
ఈ నేపథ్యంలో తాజాగా ఈ పథకం దరఖాస్తు చేసుకోవడానికి విధించిన గడువును పెంచారు. ఇక ఈ పధకం కింద 20 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తోంది.

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ సభ్యుల సంవత్సర ఆదారం రూ. 5 లక్షల లోపు ఉండాలి. అలాగే వయస్సు జూలై 1 నాటికి 35 ఏళ్లు లోపు వారు అయి ఉండాలి. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments