Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం కేసీఆర్... మూడు రోజుల పాటు హస్తినలో మకాం?

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (12:56 IST)
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వారంలో ఢిల్లీ వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో ఆయన మూడు రోజుల పాటు హస్తినలోనే మకాం వేయనున్నట్టు తెలుస్తుంది. 
 
తన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అయిందని, ఇపుడు బంగారు భారత్ చేయాలన్న పట్టుదలతో జాతీయ రాజకీయాల్లోకి రానున్నట్టు సీఎం కేసీఆర్ పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే పలువురు విపక్ష నేతలను కలుసుకుంటూ వస్తున్నారు. 
 
ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలతో సమావేశమయ్యారు. ఇపుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పైగా, సీఎం కేసీఆర్ వెంట సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉండటం గమనార్హం. అలాగే, తన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను సీఎం కేసీఆర్ నియమించుకున్నారు. ఇది హాట్ టాపిక్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments